Advertisement

Breaking News: మాస్కులు ధరించకపోతే భారీ జరిమానా...!

By: Anji Thu, 19 Nov 2020 3:04 PM

Breaking News: మాస్కులు ధరించకపోతే భారీ జరిమానా...!

ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. మాస్కులు ధరించకపోతే రూ. 500 నుంచి 2 వేల రూపాయలవరకు జరిమానా విధించాలని నిర్ణయించింది.

నిన్న ఒక్కరోజే నగరంలో 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 131 మంది కరోనా రోగులు మృతి చెందారు.

Tags :

Advertisement