Advertisement

టీఎస్ ఎంసెట్-2020 ఫ‌లితాలు విడుద‌ల

By: chandrasekar Tue, 06 Oct 2020 5:58 PM

టీఎస్ ఎంసెట్-2020 ఫ‌లితాలు విడుద‌ల


తెలంగాణ: టీఎస్ ఎంసెట్-2020 ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాల‌ను విడుద‌ల చేశారు.

జేఎన్టీయూ క్యాంప‌స్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ పాపిరెడ్డి, ఎంసెట్ క‌న్వీన‌ర్ గోవ‌ర్ధ‌న్‌తో పాటు ప‌లువురు హాజ‌ర‌య్యారు.

ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో 89,734 మంది (75.29 శాతం) ఉత్తీర్ణ‌త సాధించారు.

Tags :
|

Advertisement