షియోమీ అనుబంధ సంస్థ పోకో
ఇటీవల భారత్లో పోకో ఎం2 ప్రొ
స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. భారత్లో విడుదలైన మూడో
పోకో ఫోన్ ఇది. కొత్త ఫోన్లను ఈ-కామర్స్
వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారా
కొనుగోలు చేయొచ్చు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫస్ట్సేల్ ప్రారంభంకానుంది.
ఈ ఫోన్ గ్రీన్, బ్లూ, బ్లాక్
కలర్లలో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు
పోకో F1,
పోకో X2 ఫోన్లను
విడుదల చేసింది. సరికొత్త మోడల్
ప్రారంభ ధర రూ. 13,999గా
నిర్ణయించారు. ఈ ఫోన్ 4/64GB, 6/64GB and 6/128GB మూడు
వేరియంట్లలో అందుబాటులో ఉంది.
4GB ర్యామ్ + 64GB
ఇంటర్నల్ స్టోరేజ్
ధర రూ. 13,999
6GB ర్యామ్ and 64GB ఇంటర్నల్ స్టోరేజ్
ధర రూ.14,999
6GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్
ధర రూ.16,999