కేంద్ర విద్యాశాఖ మంత్రి
రమేశ్ పోఖ్రియాల్ ఆన్లైన్ లో మాట్లాడుతూ... మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్-2021ను
రద్దు చేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
కరోనా నేపధ్యంలో
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పరీక్షల నిర్వహణపై గందరగోళం నెలకొన్న
కారణంగా మంత్రి ఆన్లైన్ చర్చించారు.
2021లో సీబీఎస్ఈ, నీట్, జేఈఈ పరీక్షలను రద్దుచేసే ఆలోచన ఏమీ లేదన్నారు. కానీ
జేఈఈ పరీక్షలను మూడు లేదా నాలుగు సార్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు.