దీంతో ఆ ఆడబిడ్డలు
కేసీఆర్ను మేనమామగా వర్ణించుకుంటూ.. ఆయనకు రుణపడి ఉంటామని అంటున్నారు.
అలాంటి గొప్ప పథకానికి మూడో త్రైమాసికానికి సంబంధించి రూ.337.50 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
బీసీ సంక్షేమశాఖ ఈ మేరకు
బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి నిధులు విడుదల
చేస్తూ పరిపాలన శాఖ అనుమతులు మంజూరు చేసింది.