కరోనా వ్యాక్సిన్ కోసం చివరి దశ సన్నాహాలు...


కరోనా వ్యాక్సిన్ కోసం చివరి దశ సన్నాహాలు జరుగుతున్నాయని ప్రధాని మోడీ చెప్పారు. భారతదేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో ఉంది. కరోనా ఇన్‌ఫెక్షన్‌కు వ్యతిరేకంగా టీకాలు వేసే కార్యక్రమానికి తుది దశల సన్నాహాలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు.

దేశంలో కరోనా వైరస్ గురైన కొత్త కేసుల సంఖ్య ఇప్పుడు తగ్గుతోంది. మేము ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ప్రారంభించటానికి సిద్ధమవుతున్నాము. భారతదేశంలో టీకాల కోసం అవసరమైన తుది ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్ దేశంలోని ప్రతి మూలన చేరేలా వివిధ దశల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2020 మాకు చాలా విభిన్న విషయాలను నేర్పింది. ఇది చాలెంజింగ్ ఇయర్ అని మోడీ అన్నారు.