బాణలిలో నూనె వేడయ్యాక
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి వేగాక అందులో అల్లం వెల్లుల్లి
పేస్ట్, మెంతి
కూర, కారంపొడి, గరం
మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత కంది గింజలు, పసుపు, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి కలపాలి. కొద్దిగా వేగిన తర్వాత
టమాటా ముక్కలు వేయాలి. సన్నటి మంటమీద పది నిమిషాలు ఉంచి కొత్తిమీర వేసి దించాలి.