భారత రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్..


భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ జన్మదిన సందర్భంగా ఏపీ గవర్నర్‌ బిశ్వ భూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

రాంనాధ్ కోవింద్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు.