న్యూఢిల్లీలోని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ) ఫిక్స్డ్ టెన్యూర్ ప్రాతిపదికన 21 ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను షార్ట్లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఈ http://www.rectpcl.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 21 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్-10 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్-07 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్-02 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్-02 గమనిక: అర్హత: 60% మార్కులు/ తత్సమాన సీజీపీఏతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. వయసు: పోస్టులను బట్టి 32-38 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్: recruitment.rectpcl@gmail.com దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 07, 2020. వెబ్సైట్:http://www.rectpcl.in/