చైనా స్మార్ట్ఫోన్
తయారీదారు వివో తన వై సిరీస్లో సరికొత్త స్మార్ట్ఫోన్ వివో Y30ని
భారత్లో లాంచ్ చేసింది. వై30 ఫోన్ను
వివో ముందుగా మలేషియాలో విడుదల చేసింది.
నూతన స్మార్ట్ఫోన్ను ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ నుంచి కొనుగోలు
చేయవచ్చు. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి ఫోన్లు విక్రయించనున్నారు.