Advertisement

  • ఉమెన్స్ ఐపీయల్ టోర్నీ ప్రారంభం ..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న మిథాలీ సేన

ఉమెన్స్ ఐపీయల్ టోర్నీ ప్రారంభం ..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న మిథాలీ సేన

By: Sankar Wed, 04 Nov 2020 7:38 PM

ఉమెన్స్ ఐపీయల్ టోర్నీ ప్రారంభం ..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న మిథాలీ సేన


నిన్నటితో పురుషుల ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. అయితే ఈ రోజు షార్జా వేదికగా మహిళలు టీ 20 ఛాలెంజ్ ప్రారంభమవుతుంది.

అందులో భాగంగా ఈ రోజు మొదటి మ్యాచ్ లో సూపర్నోవాస్-వెలాసిటీ జట్లు తలపడుతున్నాయి. అయితే టాస్ గెలిచిన వెలాసిటీ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బౌలింగ్ ఎంచుకోవడంతో హర్మన్‌ప్రీత్ కౌర్ న్యాయకత్వం లోని సూపర్నోవాస్ మొదట బ్యాటింగ్ చేయనుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

సూపర్నోవాస్ : ప్రియా పునియా, చమరి అథపత్తు, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(c), శశికల సిరివర్ధనే, తానియా భాటియా(w), పూజ వస్త్రకర్, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, షకేరా సెల్మాన్, అయబొంగా ఖాకా

వెలాసిటీ : షఫాలి వర్మ, డేనియల్ వ్యాట్, మిథాలీ రాజ్(c), వేద కృష్ణమూర్తి, సుష్మ వర్మ(w), సునే లూస్, మనాలి దక్షిణా, శిఖా పాండే, ఏక్తా బిష్ట్, లీ కాస్పెరెక్, జహనారా ఆలం

Tags :
|
|

Advertisement