Advertisement

  • వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి... టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి

వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి... టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి

By: Sankar Tue, 22 Dec 2020 10:20 PM

వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి... టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి


దేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం..ముఖ్యంగా సౌత్ ఇండియా ప్రజలు వెంకటేశ్వరా స్వామిని కలియుగ దైవంగా భావిస్తారు..అందుకే తిరుపతిలో భక్తులు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరుతారు..

అందునా వైకుంఠ దర్శనం అంటే ఇంకా ప్రసిద్ధి ..అందుకే వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాటు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలో ఐదు సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కేం

ద్రాలను అడిషనల్‌ ఈవోతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఎల్లుండి నుంచి భక్తులకు లక్ష సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో స్థానికులకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. బయట ప్రాంతాల నుంచి రావొద్దని భక్తులకు జవహర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు..

Tags :
|

Advertisement