Advertisement

  • Breaking News: హత్రాస్ కేసు దర్యాప్తు సీబీఐకి - యోగి ఆదిత్యనాథ్

Breaking News: హత్రాస్ కేసు దర్యాప్తు సీబీఐకి - యోగి ఆదిత్యనాథ్

By: Anji Sat, 03 Oct 2020 10:35 PM

Breaking News: హత్రాస్ కేసు దర్యాప్తు సీబీఐకి - యోగి ఆదిత్యనాథ్

దేశంలో సంచలనం కలిగించిన హత్రాస్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శనివారం సాయంత్రం హత్రాస్ కుటుంబాన్ని పరామర్శించిన కొంతసేపటికే ఆయన ఈ ప్రకటన చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :
|

Advertisement