Advertisement

  • ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ దే: మంత్రి జగదీష్ రెడ్డి

ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ దే: మంత్రి జగదీష్ రెడ్డి

By: chandrasekar Fri, 25 Sept 2020 11:48 AM

ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ దే: మంత్రి జగదీష్ రెడ్డి


మునుగోడు నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ... ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ దేనని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను గులాబీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.

పట్టభద్రుల ఓటర్లను నమోదు చేయడంలో పార్టీ శ్రేణులు చొరవ చూపాలన్నారు.

రెవెన్యూ చట్టంలో తీసుకొచ్చిన సవరణలు విప్లవాత్మకమైనవని తెలిపారు. రేపు జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

Tags :
|
|

Advertisement