15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
By: chandrasekar Thu, 16 July 2020 12:28 PM
తెలంగాణ రాష్ట్రంలో
బుధవారం పలువురు ఐఏఎస్లను బదిలీ చేశారు. ఈ మేరకు మొత్తం 15 మంది
ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ
జీవోను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జారీ చేశారు.
ఐఏఎస్ అధికారుల పూర్తి
వివరాలు:
వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ
సంక్షేమ శాఖ కార్యదర్శి - సయ్యద్ అలీ ముర్తుజా రజీవీ
రాష్ట్ర అదనపు ఎన్నికల
ప్రధాన అధికారిగా (సీఈవో) - జ్యోతి బుద్ధప్రకాష్
అటవీశాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శిగా - శాంతికుమారి
ఈపీటీఆర్ఐ డైరెక్టర్
జనరల్ - అదర్ సిన్హా
నాగర్కర్నూల్ కలెక్టర్
- ఎల్ శర్మన్
హెల్త్ అండ్ ఫ్యామిలీ
వెల్ఫేర్ కమిషనర్ - వాకాటి కరుణ
పర్యాటక, సాంస్కృతిక
శాఖ కార్యదర్శి - కేఎస్ శ్రీనివాసరాజు.
పాఠశాల విద్యా డైరెక్టర్ -
శ్రీ దేవసేన
సాంఘిక సంక్షేమ శాఖ
ప్రత్యేక కార్యదర్శి - విజయ్కుమార్
సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్
- యోగితా రాణా
సాంఘిక సంక్షేమ శాఖ
కార్యదర్శిగా కొనసాగిస్తారు - రాహుల్ బొజ్జా కొనసాగింపు
కార్మిక, ఉపాధి
కల్పనశాఖ కార్యదర్శి - రాణి కుముదిని దేవి
ఆదిలాబాద్ కలెక్టర్ -
సిక్తా పట్నాయక్
పెద్దపల్లి ఇంచార్జ్
కలెక్టర్ - భారతీ హోలీకేరి
గిరిజన సంక్షేమ శాఖ
కార్యదర్శి - ఈ. శ్రీధర్
తదుపరి ఆదేశాలు ఇచ్చేంత
వరకు పర్యావరణ శాస్త్ర సాంకేతిక అదనపు బాధ్యతలు రజత్కుమార్కు అప్పగించారు.