చివరి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా...ఈ ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తుందా?
By: chandrasekar Wed, 02 Dec 2020 3:48 PM
భారత్, ఆసీస్
మధ్య చివరి వన్డే మ్యాచ్ కాన్బెర్రా లో ప్రారంభమైంది. మ్యాచ్లో మెుదటి టాస్
గెలిచిన టీమిండియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ్రస్టేలియాపై రెండు వరుస పరాజయాలతో
తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టు ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్ అయినా గెలిచి
పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటోంది. 0–2తో వన్డే సిరీస్ను గెలుచుకున్న ఆసీస్ చివరి మ్యాచ్లోనూ
గెలిచి క్లీన్ స్లీప్ చేయాలని భావిస్తోంది. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న
ఆసీస్ను ఓడించాలంటే టీమిండియా కష్టపడాల్సిందే.
భారత్: శిఖర్ ధావన్, శుబ్
మన్ గిల్, విరాట్
కోహ్లీ (సి), శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (wc),
హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, టి నటరాజన్
ఆ్రస్టేలియా: ఫించ్
(కెప్టెన్), వేడ్, స్మిత్, లబ్షేన్, మ్యాక్స్వెల్, హెన్రిక్స్, క్యారీ, సీన్ అబాట్, స్టార్క్, జంపా, హాజల్వుడ్.