Advertisement

  • చివరి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా...ఈ ఒక్క మ్యాచ్‌ అయినా గెలుస్తుందా?

చివరి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా...ఈ ఒక్క మ్యాచ్‌ అయినా గెలుస్తుందా?

By: chandrasekar Wed, 02 Dec 2020 3:48 PM

చివరి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా...ఈ ఒక్క మ్యాచ్‌ అయినా గెలుస్తుందా?


భారత్, ఆసీస్ మధ్య చివరి వన్డే మ్యాచ్ కాన్‌బెర్రా లో ప్రారంభమైంది. మ్యాచ్‌లో మెుదటి టాస్ గెలిచిన టీమిండియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ్రస్టేలియాపై రెండు వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టు ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటోంది. 0–2తో వన్డే సిరీస్‌‌ను గెలుచుకున్న ఆసీస్ చివరి మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్ స్లీప్ చేయాలని భావిస్తోంది. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న ఆసీస్‌ను ఓడించాలంటే టీమిండియా కష్టపడాల్సిందే.

భారత్‌: శిఖర్ ధావన్, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ (సి), శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (wc), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, టి నటరాజన్

ఆ్రస్టేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వేడ్, స్మిత్, లబ్‌షేన్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్, క్యారీ, సీన్‌ అబాట్, స్టార్క్, జంపా, హాజల్‌వుడ్‌.

Tags :
|

Advertisement