జిల్లాల పరిధిలో వాహనాల రాకపోకలపై తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు
By: chandrasekar Fri, 26 June 2020 6:43 PM
దేశం లో కరోనా పెరుగుతూనే
ఉంది. అన్ని రాష్ట్రాల లో రోజురోజుకి కేసుల సంఖ్య లక్షలకు చేరుకుంది. తమిళనాడు లో
కరోనా కేసుల సంఖ్య 67,468కి చేరింది. దీనివలన ప్రభుత్వం కొన్ని ఆంక్షలు
విధించింది.
తమిళనాడు రాష్ట్రంలో
కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లాల పరిధిలో వాహనాల రాకపోకలపై తమిళనాడు ప్రభుత్వం
ఆంక్షలు విధించింది. ఈ నెల 30 వరకు అంతర్ జిల్లా రాకపోకలకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు
వాహనాలను అనుమతించమని సీఎం కే పళనిస్వామి ప్రకటించారు.
కరోనాను వ్యాప్తిని
నిలువరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆర్టీసీ బస్సులు జిల్లా
సరిహద్దుల వరకు మాత్రమే నడుస్తాయని వెల్లడించారు. ప్రవేటు వాహనాలను ఒక జిల్లా
నుంచి మరో జిల్లాకు అనుమతించమన్నారు.
కరోనాను వ్యాప్తిని
నిలువరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆర్టీసీ బస్సులు జిల్లా
సరిహద్దుల వరకు మాత్రమే నడుస్తాయని వెల్లడించారు. ప్రవేటు వాహనాలను ఒక జిల్లా
నుంచి మరో జిల్లాకు అనుమతించమన్నారు.