Advertisement

ఏపీలో స్పెషల్ ట్రైన్స్!

By: chandrasekar Wed, 30 Sept 2020 5:46 PM

ఏపీలో  స్పెషల్ ట్రైన్స్!


ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక రైళ్ల రాకపోకలు వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అందుబాటులో ఉండే రైళ్ల సర్వీసులు, రైళ్లు నిలిచే స్టేషన్ల చార్టును విడుదల చేసింది.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రైలు ప్రయాణాలకు ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో ఎదురవుతున్న ఇబ్బందులను కట్టడి చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ నడపాలని నిర్ణయించింది.

ఏపీ రైళ్లు నిలిచే స్టేషన్లు

(హైదరాబాద్- విశాఖ, విశాఖ- హైదరాబాద్)- తాడేపల్లిగూడెం, నిడదవోలు, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, దువ్వాడ.

సికింద్రాబాద్- గుంటూరు, గుంటూరు- సికింద్రాబాద్ (డైలీ)- నంబూరు, పెదకాకాని, కృష్ణా కెనాల్ జంక్షన్, కొండపల్లి

సికింద్రాబాద్- హౌరా, హౌరా- సికింద్రాబాద్ (డైలీ) - పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సామర్లకోట

(తిరుపతి-నిజామాబాద్, నిజామాబాద్-తిరుపతి)- రేణిగుంట, కోడూరు, రాజాంపేట, ఎర్రగుంట్ల, ముద్దునుర్, తాడిపత్రి, గూటి

స్పెషల్ ట్రైన్స్!

జైపూర్- మైసూర్ (సోమ-బుధ) - కర్నూల్ సిటీ, డోన్, ధర్మవరం
మైసూర్-జైపూర్(గురు-శని)- ధర్మవరం,డోన్,కర్నూల్ సిటీ.
గోరకపూర్ యశ్వంత్ పూర్(సోమ-శని)- ధర్మవరం
యశ్వంత్ పూర్ గోరకపూర్(సోమ-గురు) ధర్మవరం.
ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- చప్రా(సోమ-శని)- గూడూరు.
చప్రా-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (సోమ-బుధ)- గూడూరు.
ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ న్యూ ఢిల్లీ డైలీ- గూడూరు, చీరాల, తెనాలి.
న్యూ ఢిల్లీ-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ డైలీ- తెనాలి, చీరాల గూడూరు.

Tags :
|
|
|

Advertisement