Advertisement

పారితోషికం విషయంలో షాక్ ఇస్తున్న సోనూసూద్...

By: chandrasekar Fri, 30 Oct 2020 9:41 PM

పారితోషికం విషయంలో షాక్ ఇస్తున్న సోనూసూద్...


నటుడు సోనూసూద్ కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలను గమ్యస్థానాలకు చేర్చి.. వాళ్ల ఆకలిని తీర్చిన మానవత్వం ఉన్న మనిషిగా అందరిచేత శభాష్ అనిపించుకునారు. ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకు పారితోషికం విషయంలో షాక్ ఇస్తున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్.

గతంలో దాదాపు కోటి నుంచి కోటిన్నర వరకు రెమ్యూనరేషన్ అందుకున్న ఈ ప్రతి నాయకుడు ఇప్పుడు ఏకంగా నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం.

ప్రస్తుతం సోనూసూద్ బెల్లకొండ సాయి సినిమాలో చేస్తున్నాడు. అయితే తాజాగా బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ సినిమాలో బోయపాటి సోనూసూద్‌ను మెయిన్ విలన్‌గా తీసుకోవాలని అనుకున్నాడు.

ప్రస్తుతం సోనూసూద్ బెల్లకొండ సాయి సినిమాలో చేస్తున్నాడు. అయితే తాజాగా బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ సినిమాలో బోయపాటి సోనూసూద్‌ను మెయిన్ విలన్‌గా తీసుకోవాలని అనుకున్నాడు.

Tags :
|

Advertisement