Advertisement

  • పాక్‌లో సిక్కు బాలికలను అపహరించి బలవంత మతమార్పిడి...శిరోమణి అకాలీదళ్ నిరసన

పాక్‌లో సిక్కు బాలికలను అపహరించి బలవంత మతమార్పిడి...శిరోమణి అకాలీదళ్ నిరసన

By: chandrasekar Wed, 23 Sept 2020 4:08 PM

పాక్‌లో సిక్కు బాలికలను అపహరించి బలవంత మతమార్పిడి...శిరోమణి అకాలీదళ్ నిరసన


శిరోమణి అకాలీదళ్ కు చెందిన మహిళా కార్యకర్తలు పాకిస్థాన్‌లో సిక్కులపై జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో మంగళవారం నిరసన తెలియచేసారు.

సాయంత్రం వేళ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి పాకిస్థాన్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ దేశంలో సిక్కు బాలికలను అపహరించి బలవంత మతమార్పిడులకు పాల్పడుతున్నాని మహిళలు ఆరోపించారు.

పాకిస్థాన్‌లో అపహరించిన సిక్కు బాలికలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

Advertisement