Advertisement

  • లాక్‌డౌన్ వల్ల ఆలస్యంగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసిన 'సెబీ'

లాక్‌డౌన్ వల్ల ఆలస్యంగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసిన 'సెబీ'

By: chandrasekar Wed, 08 July 2020 6:13 PM

లాక్‌డౌన్ వల్ల ఆలస్యంగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసిన 'సెబీ'


ఇండియన్ స్టాక్ మార్కెట్‌‌ రెగ్యులేటరీ సంస్థ అయిన సెబీ లో 147 పోస్టుల భర్తీకి నోటిషికేషన్ జారీ అయింది. ఈ 147 ఉద్యోగాల్లో జనరల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆఫీషియల్ లాంగ్వేజ్, లీగల్, ఇంజినీరింగ్ రంగాల్లో గ్రేడ్ ఏ ( అసిస్టెంట్ మేనేజర్ ) విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. కొంత కాలం క్రితం లాక్‌డౌన్ వల్ల సెక్యూరీటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్ఢ్ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్ ఆలస్యంగా విడుదల చేసింది.

సెబీలో ఉద్యోగ వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య- 147
జనలర్ -80
లీగల్-34
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-22
ఇంజినీరింగ్-5
రీసెర్చ్ -5
ఆఫీషియల్ లాంగ్వేజ్- 1

దరఖాస్తు వివరాలు:

ఆల్ లైన్‌లో దరఖాస్తు ప్రారంభం అయ్యే తేదీ- 7 మార్చి 2020
దరఖాస్తు చేయాల్సిన చివరి తేదీ- 31 జూలై 2020
అప్లికేషన్ ఎడిట్ చివరి తేదీ- 31 జూలై 2020
అప్లికేషన్ ప్రింట్ తీసుకునే చివరి తేదీ- 15 ఆగస్టు 2020

Tags :
|
|

Advertisement