Advertisement

  • కోట్లాది మంది రామ భక్తుల సంకల్పం నేడు నెరవేరింది ..ప్రధాని మోడీ

కోట్లాది మంది రామ భక్తుల సంకల్పం నేడు నెరవేరింది ..ప్రధాని మోడీ

By: Sankar Wed, 05 Aug 2020 2:09 PM

కోట్లాది మంది రామ భక్తుల సంకల్పం నేడు నెరవేరింది ..ప్రధాని మోడీ



అయోధ్య రామ్ మందిర్ నిర్మాణ భూమి పూజ తర్వాత ప్రధాని మోడీ ప్రసంగించారు ..ఇది ఒక మహోత్సవం అని అన్నారు మోడీ ..నరుడిని నారాయుడిని కలిపినా సమయం ఇది అన్నారుప్రధాని ..ఈ రోజు కోట్లాది రామ భక్తుల సంకల్పం నెరవేరుతుంది అని అన్నారు ..రామ మందిరం కోసం పోరాడిన ప్రతి కార్యకర్త ఈ కార్యమాన్ని చూస్తున్నారు అని , వారి మనసులు అన్ని ఆనందంతో నిండి పోయాయని అని అన్నారు మోడీ ..

రాళ్లతో రామసేతును నిర్మించారు ..సూర్యుడు అంత తేజస్సు భూదేవి అంత సహనం రాముడి సొంతం ..భారత్ ఆదర్శంలో రాముడు ఉన్నారు ..దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక భాషల్లో రామాయణం అనేక విధాలుగా లభిస్తుంది కానీ రాముడు మాత్రం ఒక్కడే ..భిన్నత్వంలో ఏకత్వం అనేది రాముడు విషయంలో సాధ్యం అయింది ..ప్రపంచం మొత్తం రాముడికి నమస్కారం పెడతారు ..ముస్లిములు అత్యధికంగా ఉండే ఇండోనేషియా లో కూడా రాముడ్ని అత్యంత వైభవముగా పూజిస్తారు ..

ఇక కంబోడియా , మలేసియా , శ్రీలంక , నేపాల్ వంటి దేశాల్లో కూడా రాముడి యొక్క ప్రస్తావన ఉంది ..భారతం దేశం వెలుపల అనేక దేశాల్లో కూడా రాముడి యొక్క చరిత్ర వారి భాషల్లో లభిస్తుంది ..ఎందుకంటే రాముడు అందరివాడు అని అన్నారు మోడీ ...భారత జీవన విధానంలో రాముడు ఉన్నారు అన్నారు ప్రధాని ..

Tags :
|

Advertisement