గ్రేటర్ ఎన్నికల పోలింగ్ శాతం...
By: chandrasekar Tue, 01 Dec 2020 7:28 PM
గ్రేటర్ హైదరాబాద్
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. బల్దియా పోలింగ్ సాయంత్రం 6 గంటల
వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 25.34 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ డివిజన్లలో నమోదైన పోలింగ్ శాతాలు
ఈ విధంగా ఉన్నాయి.
రాజేంద్రనగర్-24.62, చార్మినార్-24.23, సంతోష్నగర్-17.26,
మలక్పేట-15.88,
చాంద్రాయణగుట్ట-15.19,
ఫలక్నుమా-17.61,
మాదాపూర్-22.70,
మియాపూర్-25.47,
హఫీజ్పేట-20.98,
చందానగర్-21.42,
కొండాపూర్-19.64,
గచ్చిబౌలి-26.56,
శేరిలింగంపల్లి-23.24,
సరూర్నగర్-26.61 శాతంగా నమోదైంది.
Tags :