Advertisement

  • భారత్ బంద్ కారణంగా ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో జరగాల్సి పరీక్షలు వాయిదా...

భారత్ బంద్ కారణంగా ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో జరగాల్సి పరీక్షలు వాయిదా...

By: chandrasekar Tue, 08 Dec 2020 6:50 PM

భారత్ బంద్ కారణంగా ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో జరగాల్సి పరీక్షలు వాయిదా...


నేడు ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో జరగాల్సి ఉన్న అన్ని పరీక్షలు భారత్ బంద్ కారణంగా వాయిదా పడ్డాయి.

ఈ మేరకు ఉస్మానియా యూనివర్శిటీ రిజిస్ట్రార్ నుంచి ఓ అధికారిక ప్రకటన చేసారు.

డిసెంబర్ 9 నుంచి జరిగే అన్ని పరీక్షలు ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని, వాయిదా పడిన డిసెంబర్ 8 నాటి పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ని త్వరలోనే ప్రకటిస్తామని యూనివర్శిటీ అధికారులు తమ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :
|

Advertisement