భారత్ బంద్ కారణంగా ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో జరగాల్సి పరీక్షలు వాయిదా...
By: chandrasekar Tue, 08 Dec 2020 6:50 PM
నేడు ఉస్మానియా
యూనివర్శిటీ పరిధిలో జరగాల్సి ఉన్న అన్ని పరీక్షలు భారత్ బంద్ కారణంగా వాయిదా పడ్డాయి.
ఈ మేరకు ఉస్మానియా
యూనివర్శిటీ రిజిస్ట్రార్ నుంచి ఓ అధికారిక ప్రకటన చేసారు.
డిసెంబర్ 9 నుంచి
జరిగే అన్ని పరీక్షలు ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని, వాయిదా
పడిన డిసెంబర్ 8 నాటి పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్ని
త్వరలోనే ప్రకటిస్తామని యూనివర్శిటీ అధికారులు తమ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
Tags :
osmania |
exams |