దేశీయ కార్ల విక్రయాలలో ప్రధాన వాటా 5 కంపెనీలకే
By: chandrasekar Fri, 11 Dec 2020 10:27 PM
తాజాగా దేశీయ కార్ల
విక్రయాలలో మారుతీ సుజుకీ, హ్యుండాయ్, టాటా మోటార్స్, కియా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ప్రధాన వాటాను
గెలుచుకున్నట్లు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ సమాఖ్య పేర్కొంది. గత నవంబర్
నుంచి చూస్తే ఈ నవంబర్ వరకూ టాప్-5 కంపెనీలు తమ మార్కెట్ వాటాను 4.5
శాతంమేర పెంచుకున్నట్లు ఎఫ్ఏడీఏ తెలియజేసింది. దీంతో వీటి వాటా 81.2 శాతం
నుంచి 85
శాతానికి ఎగసినట్లు ప్రకటించింది.
తాజాగా దేశీయ కార్ల
విక్రయాలలో మారుతీ సుజుకీ, హ్యుండాయ్, టాటా మోటార్స్, కియా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ప్రధాన వాటాను
గెలుచుకున్నట్లు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ సమాఖ్య పేర్కొంది. గత నవంబర్
నుంచి చూస్తే ఈ నవంబర్ వరకూ టాప్-5 కంపెనీలు తమ మార్కెట్ వాటాను 4.5
శాతంమేర పెంచుకున్నట్లు ఎఫ్ఏడీఏ తెలియజేసింది. దీంతో వీటి వాటా 81.2 శాతం
నుంచి 85
శాతానికి ఎగసినట్లు ప్రకటించింది.