Advertisement

  • ఘోర రోడ్డు ప్రమాదం... 6 గురు ఒకే కుటుంబంలోని వారు...!

ఘోర రోడ్డు ప్రమాదం... 6 గురు ఒకే కుటుంబంలోని వారు...!

By: Anji Mon, 16 Nov 2020 7:23 PM

ఘోర రోడ్డు ప్రమాదం... 6 గురు ఒకే కుటుంబంలోని వారు...!

ఉత్తర్ప్రదేశ్ సిద్ధార్థ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.

మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు అధికారులు. బిహార్లోని ముదాన్ వేడుకకు కారులో వెళ్తుండగా.. మధుబాని వద్ద మలుపు తిప్పుతూ డివైడర్ను ఢీకొంది ఓ కారు.

మంచుకురుస్తున్న వేళలో... అతివేగంగా కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Tags :

Advertisement