Advertisement

  • అస్సాం బరాక్ లోయ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి

అస్సాం బరాక్ లోయ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి

By: chandrasekar Wed, 03 June 2020 2:52 PM

అస్సాం బరాక్ లోయ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి


సమాచారం అందుకున్న సహాయక బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల్లో ఏడుగురు కచార్‌ జిల్లాకు చెందిన వారు, ఏడుగురు హైలకాండి, ఆరుగురు కరీంగంజ్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారని అధికారులు అన్నారు.

అస్సాంలోని బరాక్ లోయ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి దాదాపు 20 మంది చనిపోయారు. ఈ ప్రమాదాల్లో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి.

అందువలన కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో పలు జిల్లాలకు చెందిన కూలీలు ఉన్నట్లు సమాచారం.

Tags :
|
|

Advertisement