Advertisement

  • ఆప్ఘ‌నిస్థాన్ ఉగ్ర దాడిలో కాబూల్ డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ మృతి

ఆప్ఘ‌నిస్థాన్ ఉగ్ర దాడిలో కాబూల్ డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ మృతి

By: chandrasekar Wed, 16 Dec 2020 09:24 AM

ఆప్ఘ‌నిస్థాన్ ఉగ్ర దాడిలో కాబూల్ డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ మృతి


ఆప్ఘ‌నిస్థాన్ లో ఉగ్ర దాడి చేయడంతో కాబూల్ డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ ను హతమార్చారు. ఈ ఉగ్ర దాడి మందు పాత్రలు పేల్చడంతో కాబూల్ డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ మొహిబుల్లా మొహ‌మ్మ‌దిని హతమార్చారు. ఈ సంఘటన కాబూల్‌లోని పీడీ9 జిల్లా మాక్రోర్యాన్ 4 ఏరియాలో చోటుచేసుకుందని ఆఫ్ఘ‌నిస్థాన్‌కు చెందిన టోలో న్యూస్ సంస్థ తెలిపింది.

ఈ ఉగ్ర దాడిలో గవర్నర్ తో బాటు అతని సెక్రటరీ మరణించినట్లు తెలిపారు. డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ యొక్క బాడీగార్డులకు తీవ్ర మైన గాయాలు తగిలినట్లు తెలిసింది. ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ పాల్పడిందని తెలియరాలేదు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలియజేసారు.

Tags :
|
|

Advertisement