కొడితే లక్కు ఇలా కొట్టాలి
By: chandrasekar Wed, 23 Dec 2020 10:40 PM
అసలే కరోనా కారణంగా
ఉద్యోగం పోగొట్టుకున్న ఒక యువకునికి లక్కీ డ్రా రూపంలో మిలియన్ డాలర్లువరించింది.కేరళ రాష్ట్రంలోని
కాసర్గోడ్ కు చెందిన నవనీత్ సంజీవన్ అనే యువకుడు ఉద్యోగానికి కోసం యునైటెడ్ అరబ్
ఎమిరేట్స్లోని అబుదాబిలో ఒక కంపెనీలో ఉద్యోగానికి చేరాడు.ఇతను ఈ కంపెనీలో నాలుగు సంవత్సరాలుగా పని
చేస్తున్నాడు.ప్రస్తుతం కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి మందగించడం
లో ఆ కంపెనీలో పని చేస్తున్నా కొంతమంది ఉద్యోగులను తొలగించింది. ఈ తొలగింపు జాబితాలో నవనీత్ సంజీవని కూడా ఉన్నాడు.ఇందుకోసం అతను కంపెనీ యొక్క నోటీస్ పిరియడ్ లో తన
ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
నవనీత్ యునైటెడ్ అరబ్
ఎమిరేట్స్ లో నిర్వహించిన ఒక లక్కీ డ్రాకోసం నవంబర్ 22 వ తేదీ నా దుబాయిలోని డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలీనియర్
డ్రా కోసం ఆన్లైన్లో లాటరీ టికెట్ ను కొనుక్కున్నాడు. లాటరీ టికెట్ కోసం గత ఆదివారం ఇతనికి అందులో గెలుపు
వరించింది.ఈ లాటరీ టికెట్ డ్రాలో నవనీత్ ఒక మిలియన్ డాలర్ల నగదు
బహుమతిగా గెలుచుకున్నాడు.ఉద్యోగం పోగొట్టుకున్న ఈ
సమయంలో అతనికి ఒక మిలియన్ డాలర్లు లాటరీ ద్వారా గెలుపొందడంతో చాలా సంతోషాన్ని
పొందాడు.అసలు ఇలాంటి కష్టకాలంలో లక్కీడ్రా ద్వారా డబ్బులు
గెలుపొందడం మంచి లక్కీ అని చెప్పవచ్చు.