Advertisement

  • నేను క్వారంటైన్ కు వెళ్ళను..కేంద్ర మంత్రి సదానంద గౌడ

నేను క్వారంటైన్ కు వెళ్ళను..కేంద్ర మంత్రి సదానంద గౌడ

By: Sankar Tue, 26 May 2020 1:17 PM

 నేను క్వారంటైన్ కు వెళ్ళను..కేంద్ర మంత్రి సదానంద గౌడ

కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ క్వారంటైన్‌కు వెల్లకపోవడం‌ పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి.తాజాగా కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల నుంచి విమానాలలో వచ్చే ప్రయాణికులు క్వారంటైన్ కు వెళ్లాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది..అయితే ఢిల్లీ నుంచి బెంగుళూరు రావడంతో నిబంధనల ప్రకారం క్వారంటైన్ కు వెళ్లాలని అధికారులు చెప్పారు ..తాను రసాయన శాఖ మంత్రి కావడంతో తనకు మినహాయింపు ఉంటుంది అని ,విమానాశ్రయం నుంచి అధికారిక వాహనంలో వెళ్లి పోయారు.

Tags :
|

Advertisement