Advertisement

  • కరోనా వల్ల ఏపీ లో విటమిన్ టాబ్లెట్లకు మంచి గిరాకీ

కరోనా వల్ల ఏపీ లో విటమిన్ టాబ్లెట్లకు మంచి గిరాకీ

By: Dimple Tue, 14 July 2020 3:51 PM

కరోనా వల్ల ఏపీ లో విటమిన్ టాబ్లెట్లకు మంచి గిరాకీ


జనాలు టాబ్లెట్ల కోసం పోటీపడుతున్నారు. మెడికల్ షాపులకు క్యూ కడుతున్నారు. కొంతమంది డాక్టర్లు, సోషల్ మీడియాలోనూ కరోనాను ఎదుర్కోవాలంటే ఆ టాబ్లెట్లు ముఖ్యమనే ప్రచారంతో రెండు మూడు నెలలకు సరిపడా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటున్నారు.


ఏపీలో కరోనా పంజా విసురుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. జనాల్లో కూడా భయం పెరిగిపోతోంది. వైరస్ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనాలు విటమిన్‌ టాబ్లెట్ల కోసం పోటీపడుతున్నారు. మెడికల్ షాపులకు క్యూ కడుతున్నారు. కొంతమంది డాక్టర్లు, సోషల్ మీడియాలోనూ కరోనాను ఎదుర్కోవాలంటే విటమిన్లు ముఖ్యమనే ప్రచారంతో రెండు మూడు నెలలకు సరిపడా విటమిన్‌ టాబ్లెట్లను ఇంట్లో తెచ్చి పెట్టుకుంటున్నారు.


Tags :
|
|

Advertisement