అమెరికా ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ 'టెస్లా' త్వరలో భారత్ లోకి
By: chandrasekar Sat, 03 Oct 2020 12:45 PM
అమెరికా ప్రఖ్యాత
ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ 'టెస్లా' త్వరలో భారత్లోకి అడుగుపెట్టనుంది. ఎలక్ట్రిక్ కార్ల
తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అమెరికా సంస్థ ‘టెస్లా’ వచ్చే ఏడాది భారత్లో
అడుగు పెట్టనున్నది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
వచ్చే ఏడాది మా కంపెనీ తప్పకుండా భారత్లో అడుగు పెడుతుంది అని ఆయన ట్విట్టర్
ద్వారా వెల్లడించారు.
అమెరికా ప్రఖ్యాత
ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ 'టెస్లా' త్వరలో భారత్లోకి అడుగుపెట్టనుంది. ఎలక్ట్రిక్ కార్ల
తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అమెరికా సంస్థ ‘టెస్లా’ వచ్చే ఏడాది భారత్లో
అడుగు పెట్టనున్నది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
వచ్చే ఏడాది మా కంపెనీ తప్పకుండా భారత్లో అడుగు పెడుతుంది అని ఆయన ట్విట్టర్
ద్వారా వెల్లడించారు.
ప్రపంచంలో అధిక జనాభాను
భారత్ కలిగి ఉండడంతో భారత్ పెద్ద మార్కెట్ గా గుర్తించబడింది. వాస్తవానికి టెస్లాను భారత్కు తీసుకొచ్చే
విషయమై మస్క్ గతేడాదే స్పందించారు. ఈ ఏడాదే మేము భారత్లోకి ప్రవేశించాలని
అభిలషిస్తున్నాం. ఇప్పుడు కుదరకపోతే వచ్చే ఏడాదైనా కచ్చితంగా భారత్కు వచ్చి
తీరుతాం అని మస్క్ గతేడాది మార్చిలో చెప్పారు.