Advertisement

  • సంగారెడ్డిజిల్లాలో నకిలీ ఉద్యోగ రాకెట్‌ ముఠా అరెస్టు...

సంగారెడ్డిజిల్లాలో నకిలీ ఉద్యోగ రాకెట్‌ ముఠా అరెస్టు...

By: chandrasekar Thu, 17 Dec 2020 4:48 PM

సంగారెడ్డిజిల్లాలో నకిలీ ఉద్యోగ రాకెట్‌ ముఠా అరెస్టు...


సంగారెడ్డిజిల్లాలో నకిలీ ఉద్యోగ ముఠాను చెందిన ముగ్గురి వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

వీరు ఇంతవరకు 25 మంది నిరుద్యోగులను మోసం చేసినట్లు తెలుస్తోంది. కొండాపూర్‌ మండలం తోగార్‌పల్లికి చెందిన బండెమ్మ పెద్దపల్ల జిల్లా గోదావరిఖనికి చెందిన నూతి రవీందర్‌, కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడికి చెందిన బత్తిని వైకుంఠం, విజయ్‌ కుమార్‌తో జతకూడి నిరుద్యోగులను మోసం చేసారు. వీళ్లల్లో ఒకరైనా ఎర్రోళ్ల బండెమ్మ 25 మంది నిరుద్యోగులను ముగ్గురికి పరిచయం చేసిందని ప్రాథమిక దర్యాప్తు తెలిపారు.

Tags :
|
|
|

Advertisement