Advertisement

  • వచ్చే ఏడాది మరింత బలంగా ఎంట్రీ ఇస్తాము...ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్

వచ్చే ఏడాది మరింత బలంగా ఎంట్రీ ఇస్తాము...ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్

By: Sankar Sun, 15 Nov 2020 06:58 AM

వచ్చే ఏడాది మరింత బలంగా ఎంట్రీ ఇస్తాము...ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్


ఐపీఎల్ -14 సీజన్ గెలుచుకునేంది తామే నంటూ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. 2020 ఐపీఎల్​ సీజన్​లో ఫైనల్​ వరకు వచ్చి ఓడిపోవడం చాలా బాధగా ఉందని అన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్​ హెడ్​ కోచ్​.

ఈ సీజన్​ ఆద్యంతం తమ ఆటగాళ్లు బాగా ప్రదర్శన చేశారని ప్రశంసించింది. ​వచ్చే సీజన్​లో తమ జట్టు మరింత బలంగా తయారై ఎంట్రీ ఇస్తుదని అన్నారు. గెలిచి తమ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ​ఈ సీజన్​లో ఢిల్లీ ఫైనల్​కు చేరుకోవడానికి కోచింగ్​ సిబ్బంది మహ్మద్​ కైఫ్, విజయ్​ దాహియా, రియాన్​ హ్యారిస్​ బాగా తోడ్పడ్డారని.. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు..

కాగా ఈ ఏడాది జరిగిన ఐపీయల్ లో అద్భుతంగా ఆడిన శ్రేయాస్ అయ్యర్ సేన ఫైనల్ దాకా వచ్చింది...అయితే ఫైనల్లో మాత్రం దిగ్గజ ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది..ఈ ఐపీయల్ లో కేవలం ముంబై ఇండియన్స్ చేతిలోనే నాలుగు సార్లు ఓడిపోయింది...

Tags :
|

Advertisement