దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 63,94,069 ...
By: chandrasekar Fri, 02 Oct 2020 6:11 PM
దేశంలో కరోనా వైరస్
కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 81,484 మందికి కరోనా పాజిటివ్
గా నమోదయింది.
దీంతో దేశంలో కరోనా వైరస్
పాజిటివ్ కేసుల సంఖ్య 63,94,069కి చేరుకున్నది. గత 24 గంటల్లో కొత్తగా 1095 మంది
మరణించారు. వైరస్ సోకిన వారిలో 9,42,217 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
53,52,078 మంది కోలుకున్నారు.
మొత్తం మరణాల సంఖ్య 99,773కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Tags :
corona |
positive |
cases |
are 63 |
94 |