Advertisement

  • ఓటు కు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా పరిగణించాలి....

ఓటు కు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా పరిగణించాలి....

By: chandrasekar Fri, 18 Dec 2020 5:58 PM

ఓటు కు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా పరిగణించాలి....


ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఓటు కు నోటు కేసులో ముద్దాయిగా పరిగణించాలని సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలైంది.

గురువారం ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది.

ధర్మాసనం జూలై 14న కేసును విచారిస్తామని స్పష్టంచేసింది.

సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ పిటిషనర్‌, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున ‌ వాదనలు వినిపించారు.

‘ఓటుకు నోటు కేసు చార్జిషీట్‌లో చంద్రబాబు పేరును 37 సార్లు ప్రస్తావించినా ఆ కేసులో ఏసీబీ చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేదని కోర్టుకు తెలిపింది.

చంద్రబాబు పేరును ఈ కేసులో చేర్చి సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోర్టును కోరింది.




Tags :
|

Advertisement