Advertisement

  • ఘోర ప్రమాదం...వంతెనపై నుంచి బస్సు పడిపోయి 10 మంది మృతి...!

ఘోర ప్రమాదం...వంతెనపై నుంచి బస్సు పడిపోయి 10 మంది మృతి...!

By: Anji Sat, 05 Dec 2020 3:17 PM

ఘోర ప్రమాదం...వంతెనపై నుంచి బస్సు పడిపోయి 10 మంది మృతి...!

బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి బస్సు పడిపోయి కనీసం పది మంది మృతి చెందారు. మినాస్ గెరైస్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగిందని ఫెడరల్ హైవే పోలీసులు తెలిపారు.

15 మీటర్ల దిగువన గల రైలు పట్టాలపై పడగా.. బస్సు దగ్ధమయినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.

పిరాసిబాకా నది పక్కన ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 14కు చేరిందని సీబీఎన్ రేడియో స్టేషన్ తెలిపింది. 20మందికి పైగా గాయపడ్డారని చెప్పింది.

బ్రెజిల్లో విషాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో కనీసం పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 20మందికి పైగా గాయపడ్డారు.

Tags :

Advertisement