Advertisement

  • అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం.. 3 గురు మృతి...!

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం.. 3 గురు మృతి...!

By: Anji Sun, 27 Dec 2020 4:07 PM

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం.. 3 గురు మృతి...!

అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. రాక్ఫోర్డ్అనే పట్టణంలో ఓ ఆటస్థలంలో సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన ఓ వ్యక్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని అధికారులు భావిస్తున్నారు.

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. రాక్ఫోర్డ్ పట్టణంలోని ఓ ఆటస్థలంలో జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.

Tags :

Advertisement