Advertisement

  • నిహారిక కొణిదెల వివామం...ఈ రోజు సాయంత్రానికే...!

నిహారిక కొణిదెల వివామం...ఈ రోజు సాయంత్రానికే...!

By: Anji Mon, 07 Dec 2020 7:37 PM

నిహారిక కొణిదెల వివామం...ఈ రోజు సాయంత్రానికే...!

కుందనపు బొమ్మ నిహారిక కొణిదెల వివామం చైతన్య జొన్నలగడ్డతో జరగనుంది. ఈ డిసెంబర్ 9న ఉదయ్ పూర్ లోని ఉదయ్ ప్యాలెస్ లో ఈ వివాహానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి.

ఈరోజు సాయంత్రానికి అతిథులంతా రాజస్థాన్ లోని వెన్యూ వద్దకు విచ్చేస్తారని సమాచారం. వీరికోసం ప్రత్యేకించి ఆ విలాసవంతమైన భవంతిలో ఖరీదైన సౌకర్యాలతో గదులన్నీ శానిటైజేషన్ తో సిద్ధంగా ఉన్నాయిట.

ఇక రెండ్రోజుల ముందే అంటే సోమవారం సాయంత్రానికే మెగాస్టార్ చిరంజీవి .. రామ్ చరణ్ -ఉపాసన దంపతులు.. వీరితో పాటే అల్లు అర్జున్ – స్నేహ కిడ్స్ తో దిగిపోయారు.

అలాగే అల్లు అరవింద్ దంపతులు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. వీరంతా విమానయానం చేసి వెళుతున్నప్పటి ఫోటోలు ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారాయి.

Tags :

Advertisement