Advertisement

  • ఘ‌నంగా క్రిస్మ‌స్ వేడుక‌ల‌ని జరుపుకున్న మెగా ఫ్యామిలీ...!

ఘ‌నంగా క్రిస్మ‌స్ వేడుక‌ల‌ని జరుపుకున్న మెగా ఫ్యామిలీ...!

By: Anji Fri, 25 Dec 2020 3:23 PM

ఘ‌నంగా క్రిస్మ‌స్ వేడుక‌ల‌ని జరుపుకున్న మెగా ఫ్యామిలీ...!

క్రిస్మ‌స్ వేడుక‌ని టాలీవుడ్, బాలీవుడ్ ప్ర‌ముఖులు జ‌రుపుకుంటూనే త‌మ అభిమానుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని తాకాయి.

గ‌త రాత్రి రామ్ చ‌ర‌ణ్ ఇంట క్రిస్మ‌స్ వేడుక‌ల‌ని ఘ‌నంగా నిర్వ‌హిచంగా ఈ కార్య‌క్ర‌మానికి మెగా ఫ్యామిలీ అంతా హాజ‌రైంది.

సాయిధ‌ర‌మ్ తేజ్, వ‌రుణ్ తేజ్, నిహారిక‌, చైత‌న్య‌, శిరీష్ ,అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, సుస్మిత‌, శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్ త‌దిత‌రులు ఈ పార్టీలో సంద‌డి చేయ‌గా,అందుకు సంబంధించిన ఫొటోని శిరీష్ త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేస్తూ అంద‌రికి క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ప్ర‌తి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క‌జిన్స్‌తో సీక్రెట్ శాంటా ఆడామ‌ని అన్నాడు. అద్భుత‌మైన ఆతిథ్యం ఇచ్చినందుకు చరణ్ & ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Advertisement