ల్యాప్టాప్లపై ఐటీ మాల్ డిస్కౌంట్
By: chandrasekar Fri, 29 May 2020 5:33 PM
హెచ్పీ, డెల్, లెనోవో, ఏసర్, అసూస్ కంపెనీలు
ల్యాప్ టాప్ కొనుగోలుదార్లకు 15 శాతం దాకా తగ్గింపు ఇస్తున్నాయని ఖైరతాబాద్లోని
మల్టీ బ్రాండ్ షోరూం ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. 25 పైన యూనిట్లు కొనుగోలు చేసే ఇన్స్టిట్యూషనల్
కస్టమర్లకు డెస్క్టాప్, ల్యాప్టాప్లపై
40 శాతం దాకా డిస్కౌంట్ ఉన్నట్టు చెప్పారు.
యాక్సెసరీస్పై 25 శాతం
దాకా తగ్గింపు పొందవచ్చని పేర్కొన్నారు.
స్క్రాచ్కార్డ్తో గిఫ్టులు పొందవచ్చాన్నారు.
Tags :
it |
mall |
on |