Advertisement

సెప్టెంబర్ లో తిరుమలలో జరగనున్న వేడుకలు

By: chandrasekar Mon, 31 Aug 2020 3:45 PM

సెప్టెంబర్ లో  తిరుమలలో జరగనున్న వేడుకలు


శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ లో జరిగే వేడుకల్లో అత్యంత ప్రధానమైనవి. సెప్టెంబర్ 19న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 27న శ్రీవారి చక్ర స్నానం, ధ్వజారోహణంతో ముగుస్తాయి. ప్రతీ సంవత్సరం ఈ వేడుకలకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.

వేడుకల జాబిత

* సెప్టెంబర్ 1: అనంత పద్మనాభ వ్రతం
* సెప్టెంబర్ 17: మహాలయ అమావాస్య
* సెప్టెంబర్ 18: శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ
* సెప్టెంబర్ 19: ధ్వజారోహణం
* సెప్టెంబర్ 23: శ్రీవారి గరుడసేవ
* సెప్టెంబర్ 26 : రథోత్సవం
* సెప్టెంబర్ 27: శ్రీ వారి చక్రస్నానం, ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాల ముగుస్తాయి.
* సెప్టెంబర్ 28: శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం

Tags :

Advertisement